Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : తిరుపతికి వెళ్లి వచ్చే లోపే..!
Miryalaguda : తిరుపతికి వెళ్లి వచ్చే లోపే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తిరుపతికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేవరకు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణ మానస కాలనీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన పందిరి వేణు కుటుంబం ఈనెల 5వ తేదీన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు.
కాగా మంగళవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి తిరిగి వచ్చేవరకు తాలం పగలగొట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. అల్మరాల్లో ఉన్న 15 తులాల బంగారం, వెండి దొంగిలించారు. కాగా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం సిబ్బంది వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్నారు.
MOST READ :
-
District collector : గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుంటే చర్యలు.. జిల్లా కలెక్టర్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి వెల్లడి, లేటెస్ట్ అప్డేట్..!









