Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : బాధితులకు సత్వర న్యాయం అందించాలి.. డి.ఎస్.పి ఆదేశం..!
Miryalaguda : బాధితులకు సత్వర న్యాయం అందించాలి.. డి.ఎస్.పి ఆదేశం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ రాజశేఖర రాజు గురువారం తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణం, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులు నిర్వహణ, స్టేషన్ పరిధిలో జరిగిన నేరాల నివారణ చర్యలు, కేసుల సత్వర పరిష్కార మార్గాలు,బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
అలాగే స్టేషన్ ఆవరణ లో మొక్కలు నాటి స్టేషన్ సిబ్బంది తో ఫోటోలు దిగినారు.అదేవిదంగా అన్ని విభాగాలలో ఉత్తమ పనితీరును పరిశీలించి మిర్యాలగూడ టూ టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగర్జున , యస్ ఐ లు రాంబాబు, హరీష్ రెడ్డి మరియు సిబ్బందిని అభినందించారు.
MOST READ :
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!
-
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బుల కోసం.. డిసెంబర్ 31 లోగా రైతులు రిజిస్ట్రీ చేసుకోవాల్సిందే..!
-
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!









