Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర 

కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర 

15వ రోజుకు చేరిన పోలెబోయిన శ్రీవాణి ప్రచారం 

పినపాక. జూలై 10. మన సాక్షి

ఊరు-వాడ ,పల్లే- పట్టణాలలో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గడప గడపకు ప్రచారం చేస్తున్న మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి .ఇంటింటి ప్రచారంలో వరంగల్ రైతు డిక్లరేషన్ , హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్లకార్డులను పంచుతూ అవగాహన కల్పిస్తూ..

 

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూముల పట్టాలు , ప్రతినెలా వృద్ధులకు, వికలాంగులకు పించన్ 4000/ రూ , సొంత స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం ,రైతులకు 2 లక్షల రుణమాఫీ , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ,

 

ALSO READ :

1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

2. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

 

యువతి, యువకుల కోసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ,విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ,
రైతులకు గిట్టబాటు ధర 500/-కే గ్యాస్ సిలిండర్ ,
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం .

భూమి ఉన్న రైతు తో పాటు కౌలు రైతుకు సంవత్సరానికి 15000 , ప్రతి ఎకరాకు సాగునీరు ,
ధరణి పోర్టల్ రద్దుచేసి, సరికొత్త రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని సంక్షేమ పథకాలు గురించి వివరిస్తున్నారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు