Breaking Newsఆంధ్రప్రదేశ్ఉద్యోగం
MPDO : రామసముద్రం ఎంపిడిఓ గా భానుప్రసాద్..!
MPDO : రామసముద్రం ఎంపిడిఓ గా భానుప్రసాద్..!
రామసముద్రం, మనసాక్షి:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల ఎంపిడిఓ భానుప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతవరకు మదనపల్లె ఎంపిడిఓ గా ఉంటూ రామసముద్రం మండలం లో ఇంచార్జ్ ఎంపిడిఓ గా బాధ్యతలు నిర్వర్తిస్తు ఉండేవారు. కాగా గురువారం మదనపల్లె నుండి రామసముద్రం కు బదిలీ అయ్యి ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టారు.
MOST READ :
-
TG News : చెరువులోనే మూడంతస్తుల భవనం.. బాంబులతో పేల్చివేసిన అధికారులు.. (వీడియో)
-
Vegetables : బెండకాయ కొందరికి హానీకరం, మరికొందరికి ప్రయోజనం.. ఆలస్యం కాకముందే ఎందుకో తెలుసుకోండి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో సంచలనం.. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమన్నందుకు అత్యాచారం, హత్య..!
-
Tomato Juice : తినడానికి బదులు టమోటా రసం తాగండి.. 30 రోజుల్లో ఈ 5 అద్భుతమైన ప్రయోజనాలు..!









