Browsing Category
సంగారెడ్డి జిల్లా
Gurukula : గురుకుల విద్యార్థుల ప్రభంజనం
గురుకుల విద్యార్థుల ప్రభంజనం
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే 100% ఉత్తీర్ణత పొందడం జరిగింది.…
Read More...
Read More...
మృత్యువుతో పోరాడి ఓడింది
మృత్యువుతో పోరాడి ఓడింది
కంగ్టి, మన సాక్షి:
సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన సుక్కల్తీర్థ సురేఖ మృత్యువుతో పోరాడి చివరికి ఓడింది. ఆదివారం మధ్యాహ్నం నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది.
బ్రెయిన్ ట్యూమర్తో చావు బతుకుల్లో…
Read More...
Read More...
సంగారెడ్డి : గోవుకు ఘనంగా అంతిమ సంస్కారం
సంగారెడ్డి : గోవుకు ఘనంగా అంతిమ సంస్కారం
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో శనివారం మృతి చెందగా గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా వైష్ణవ సాంప్రదాయ భజన మండలి భజనలు చేస్తూ ఊరేగింపుగా…
Read More...
Read More...
కంగ్టి : ఉరుముల మెరుపులతో భారీ వర్షం
కంగ్టి : ఉరుముల మెరుపులతో భారీ వర్షం
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని తడ్కల్లో అన్ని గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల…
Read More...
Read More...
పిడుగుపాటుకు పశువులు మృతి
పిడుగుపాటుకు పశువులు మృతి
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎల్లారేగడి తండాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంలో చలి పిడుగుపాటుకు వ్యవసాయ రైతు కుటుంబానికి చెందిన బన్యా నాయక్,
&ధర్మానాయక్, ఎద్దు, మృతి…
Read More...
Read More...
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్ (బి)గ్రామంలో రాథోడ్ విజయ్ కుమార్ అనే రైతు తన ఇల్లుకు తాళం వేసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళటం జరిగింది. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో…
Read More...
Read More...
విధేయత చాటడమే నమాజ్ … !
విధేయత చాటడమే నమాజ్ ... !
మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ముస్లింలు ఆచరించాల్సిన ఐదు ప్రాథమిక నియమాల్లో నమాజ్ అతి ముఖ్యమైనది . పవిత్ర ఖురాన్లు 40 సార్లకు పైగా అల్లా దీని ప్రాధాన్యాన్ని తెలిపి తప్పనిసరిగా ఆచరించాల్సిందిగా…
Read More...
Read More...
హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు
హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన గిరిజన యువకుడి హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా అదనపు, సెషన్ష్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు.…
Read More...
Read More...
రావి ఆకు పై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం అదుర్స్
రావి ఆకు పై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం అదుర్స్
కంగ్టి , నారాయణఖేడ్, ఫిబ్రవరి 16, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా ,పటాన్బారు మండలం లక్షారం పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టర్, ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రాగి ఆకుపై…
Read More...
Read More...
విట్టల్ రుక్మిణి మాతకు అభిషేకం
దాతలకు సన్మానం చేసిన సర్పంచ్
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ విఠలేశ్వర మందిరంలో మాఘ వారిని పురస్కరించుకొని శనివారం విట్టల్ రుక్మిణి మాత అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు వెండి కిరీటం వడ్ల దత్తూరాం…
Read More...
Read More...