Breaking Newsతెలంగాణహైదరాబాద్

TG News : నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..!

TG News : నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..!

మన సాక్షి, హైదరాబాద్ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరయ్యారు. ఓ కేసు విషయంలో ఆయన హాజరు కావలసి ఉండగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిజెపి రిజర్వేషన్లు తొలగిస్తుంది.. అనే వీడియో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

ఈ విషయంపై హైదరాబాద్, నల్గొండలో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. దాంతో ఆయన ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. కాగా ఈ కేసును మార్చి 20వ తేదీకి కోర్టు విచారణ వాయిదా వేసింది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!

  2. Suryapet : గొల్లగట్టులో అంగరంగ వైభవంగా నెలవార ఘట్టం.. దేవరపెట్టే కేసారం తరలింపు..!

  3. Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు