travelBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

Hyderabad : శంకర్ పల్లి టు పటాన్ చెరువు ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం..!

Hyderabad : శంకర్ పల్లి టు పటాన్ చెరువు ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం..!

శంకర్‌పల్లి: (మన సాక్షి):

శంకర్‌పల్లి – పటాన్‌చెరు మధ్య ఎలక్ట్రిక్ బస్సు శుక్రవారం నుండి ప్రారంభమైందని కంట్రోలర్ గోపాల్ రెడ్డి తెలిపారు.

కంట్రోలర్ మాట్లాడుతూ 518 నెంబర్ గల ఈ బస్సు ఉదయం గం. 8.00, 9.30, మధ్యాహ్నం 2.00, 4.00, సాయంత్రం 6:30 శంకర్‌పల్లి నుండి పటాన్‌చెరు బస్టాండుకు బయలుదేరుతుందని చెప్పారు.

శంకర్‌పల్లి నుండి బుల్కాపూర్, మోకిల, కొండకల్, ఘనాపూర్ మీదుగా పటాన్‌చెరు చేరుతుందన్నారు. పట్టణ, మండల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు