Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
రేవంత్ ప్రచారం చేసిన సీట్లన్నీ ఓడిపోయాయి..!
రేవంత్ ప్రచారం చేసిన సీట్లన్నీ ఓడిపోయాయి..!
హైదరాబాద్, మన సాక్షి :
మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన సీట్లన్నీ ఓడిపోయాయని కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు బండి సంజయ్ పేర్కొన్నారు. మహారాష్ట్రకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడని.. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్నీ ఓడిపోయాయి అని పేర్కొన్నార
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఖర్చుపెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుంచి పోయిందని ఆయన పేర్కొన్నారు. అయినా కూడా వాళ్ళు గెలవలేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యమే అని బండి సంజయ్ పేర్కొన్నారు.
MOST READ :
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు ఖరారు.. ఇక లబ్ధిదారుల ఎంపికే.. మీరు అర్హులేనా..!
-
Nalgonda : నల్లగొండ డీఈవో బిక్షపతి రాసలీలలు.. భార్య ఆందోళన..!
-
Miryalaguda : మున్సిపల్ సమావేశం బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు.. అవినీతి చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!









