Browsing Category

మంచిర్యాల జిల్లా

మంచిర్యాల : తరుగు పేరుతో మోసం.. జాతీయ రహదారిపై రాస్తారోకో..! 

తరుగు పేరుతో మోసం.. జాతీయ రహదారిపై రాస్తారోకో..!  లక్షేట్టిపేట్ , (మన సాక్షి); మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న మోసాలను కొనుగోలులో జాప్యన్ని నిరసిస్తూ పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద…
Read More...

లక్షేట్టిపేట్ : కాంగ్రెస్, బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

కాంగ్రెస్, బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్ లక్షేట్టిపేట్ , (మన సాక్షి); మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో బుధవారం రోజున నూతన ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన చేయడానికి వసున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన భాగంగా…
Read More...

లక్షెట్టిపేట :  సాహితీ స్రవంతి నూతన కార్యవర్గం

లక్షెట్టిపేట :  సాహితీ స్రవంతి నూతన కార్యవర్గం లక్షటిపేట్ , (మన సాక్షి); మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లోని స్థానిక గుడ్ షెఫర్డ్ హైస్కూల్ ఆవరణలో సోమవారం గోపగాని రవీందర్ అధ్యక్షతన సాహితీ స్రవంతి లక్షెట్టిపేట సంస్థ సమావేశం నిర్వహించారు.…
Read More...

లక్షేట్టిపేట్ :  రెచ్చిపోతున్న దొంగలు

లక్షేట్టిపేట్ :  రెచ్చిపోతున్న దొంగలు లక్షేట్టిపేట్ , (మన సాక్షి); పట్టణంలోని పలు చోట్ల పట్టపగలే చోరీలకు పాల్పడుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. వారాల వ్యవధిలోనే అనేక సార్లు దొంగతనాలు చేస్తూ ఇటు ప్రజలకు అటు పోలీసులకు కంటి మీద కునుకు…
Read More...

వెంకటేశ్వర స్వామి ఆలయంలొ శ్రీవారి పాదాల ప్రతిష్టపన

వెంకటేశ్వర స్వామి ఆలయంలొ శ్రీవారి పాదాల ప్రతిష్టపన రామకృష్ణాపూర్, మన సాక్షి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బొక్కలగుట్ట గ్రామంలోని ఋష్యమూక పర్వతంపై శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం సందర్భంగా నూతనంగా శ్రీవారి పాదాలతో ఋశ్యమూక పర్వతం చుట్టు…
Read More...

 క్షుద్ర పూజల కలకలం

 క్షుద్ర పూజల కలకలం చెన్నూరు (జైపూర్) జనవరి 18 మన సాక్షి ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామం కొమ్ముగూడెం లో అల్లూరి రామయ్య బానక్క దంపతుల…
Read More...

సమైక్య ఆంధ్ర కన్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం

సమైక్య ఆంధ్ర కన్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం మందమర్రి, డిసెంబర్ 16 మన సాక్షి: సమైక్యాంధ్ర రాష్ట్రంలో కన్నా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల…
Read More...

సెస్ డైరెక్టర్ కు  నామినేషన్లు

సెస్ డైరెక్టర్ కు  నామినేషన్లు రుద్రంగి, డిసెంబర్ 14 (మనసాక్షి) : సెస్ ఎన్నికలలో భాగంగా బుధవారం రుద్రంగి మండలకేంద్రం నుండి సెస్ డైరెక్టర్ స్థానాలకు పలువురు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలూరి సంతోష్ రెడ్డి…
Read More...

రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకే రాజ్యాధికారం

రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకే రాజ్యాధికారం మందమర్రి, మన సాక్షి: రాబోయే రోజుల్లో డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో బలహీన వర్గాలకే రాజ్యాధికారం దక్కపోతుందని దళిత శక్తి ప్రోగ్రాం (డిఎస్పీ) జిల్లా కన్వీనర్ రాజు పేర్కొన్నారు. దళిత శక్తి…
Read More...

రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకే మొదటి ప్రాధాన్యం

రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకే మొదటి ప్రాధాన్యం మందమర్రి, అక్టోబర్ 15 మన సాక్షి: సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి రవిప్రసాద్( జిఎం,ఎస్టేట్)…
Read More...