Gold Price : మళ్లీ పెరుగుతున్న గోల్డ్.. మహిళల్లో నిరాశ..!
Gold Price : మళ్లీ పెరుగుతున్న గోల్డ్.. మహిళల్లో నిరాశ..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. కార్తీకమాసం ముగిసిన నాటి నుంచి రోజుకు స్వల్పంగా పసిడి ధర పెరుగుతుంది. దాంతో మహిళల్లో నిరాశ కనబడుతుంది. గురువారం ధర స్వల్పంగా పెరిగింది. 100 గ్రాముల 22 క్యారెట్స్ కు 1000 రూపాయలు పెరగగా, 24 క్యారెట్ కు 1100 రూపాయలు పెరిగింది.
పెరిగిన ధరలు హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవే కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 10 గ్రాముల (తులం బంగారం) 22 క్యారెట్స్ గురువారం 71, 400 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 77, 890 రూపాయలు ఉంది.
మరో రెండు, మూడు రోజులు కూడా బంగారం ధరలు పెరుగుతాయని మహిళలు భావిస్తున్నారు. కార్తీక మాసంకు ముందుగా తులం బంగారం 80 వేల రూపాయల మార్కును దాటిన విషయం తెలిసిందే.
కాగా కార్తీకమాసం సీజన్లోనే భారీగా బంగారం ధర తగ్గి మహిళలకు శుభ పరిణామం కల్పించింది. కాగా మరోసారి స్వల్పంగా రోజురోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మళ్లీ 80000 రూపాయల మార్కుకు చేరుతుందా అని మహిళలు భావిస్తున్నారు.
MOST READ :
-
Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!
-
Nalgonda : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశం..!
-
Nalgonda : 7న నల్గొండలో బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..!
-
CM Revanth Reddy : పేద ప్రజలకు పండుగ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..!









