Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

గోదావరి వరద శాంతించాలని సీతక్క ప్రత్యేక పూజ..!

గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సమీప గ్రామాల్లోకి నీరు చేరుతుంది. దాంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. కాగా గోదావరి నది శాంతించాలని మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు.

గోదావరి వరద శాంతించాలని సీతక్క ప్రత్యేక పూజ..!

మన సాక్షి : వెబ్ డెస్క్ :

గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సమీప గ్రామాల్లోకి నీరు చేరుతుంది. దాంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. కాగా గోదావరి నది శాంతించాలని మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పుసూరు బిడ్జి వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో లతో కలసి పరిశీలించారు. గోదావరి వరద శాంతించాలని ప్రత్యేక పూజ చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు