Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
BREAKING : రామప్ప చెరువులో మృతదేహం లభ్యం..!
BREAKING : రామప్ప చెరువులో మృతదేహం లభ్యం..!
ములుగు , మన సాక్షి ప్రతినిధి
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రఖ్యాతి గాంచిన రామప్ప చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం చెరువు వద్దకు వేటకు వెళ్లిన మత్స్యకారులకు గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ కనపడగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ:
Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!









