క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

మనసాక్షి , డెస్క్:

అన్నమయ్య జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు వివరాల ప్రకారం..

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్ద లారీ.. టెంపో ట్రావెలర్ ను లారీ ఢీ కొట్టి వెళ్ళిపోయింది. సోమవారం ఉదయం జరిగింది. గాయపడిన వారిని 108లో మదనపల్లికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!

  2. Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!

  3. Nalgonda : ఆరుగురు ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి..!

  4. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

మరిన్ని వార్తలు