Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య.. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం..!
నల్గొండ క్యాంపు కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన 19,00,000 రూపాయల చెక్ లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.

Nalgonda : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య.. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం..!
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ క్యాంపు కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన 19,00,000 రూపాయల చెక్ లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ” పేద ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు. సీఎం ఆర్ ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పెదప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
MOST READ
- రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రు .5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!
- TS News : వాహనదారులకు భారీ గుడ్ న్యూస్.. రేపటి నుంచి అమల్లోకి..!
- Viral : జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రుల భేటీ.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
- Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఉగాది కానుక ప్రకటించిన సీ ఎం రేవంత్ రెడ్డి..!









