దీన్ దయాన్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

దీన్ దయాన్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా , మనసాక్షి

వినాయక నగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాన్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి.
దీన్ దయాల్ నగర్ కాలనీ మహిళల అభ్యర్థన మేరకు గురువారం కాలనీని సందర్శించిన కార్పొరేటర్.

 

ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు వినాయక నగర్ నుండి దీన్ దయాల్ నగర్ రోడ్ నెంబర్ 1 లోనికి వచ్చే వర్షపు నీరువల్ల కాష్ పిక్ మూతలు తెరుచుకుంటున్నాయని, వాటివలన ఇళ్లల్లోకి నిరు వస్తుందని ఫిర్యాదు చేశారు.

 

వారి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ ఇంజనీరింగ్ సిబ్బందికి కనెక్టింగ్ వర్షపు నీటి కాలువను పూడిక తీయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాష్, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Also Read : 

  1. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!
  2. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
  3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  4. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!