Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Nalgonda : చింతపల్లిలో ప్రశాంతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..! 

Nalgonda : చింతపల్లిలో ప్రశాంతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..! 

చింతపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 గ్రామ పంచాయతీలలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 42 వేల 654 ఓటర్లు కు గాను 21,227పురుషుల ఓట్లు,21, 421 మహిళా ఓటర్లుఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరు జోన్లు, 12 రూట్లు, 268 పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.

11 గంటల వరకు వచ్చిన ఓటింగ్ శాతం వివరాలు పురుషులు 11వేల371,మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు, అదేవిధంగా 11, 740ఇప్పటివరకు తమ ఓటు హక్కు సద్వినియోపరుచుకున్నారు. మొత్తం 23 వేల110 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54.18 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుజాత పేర్కొన్నారు.

MOST VIEWS 

  1. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  2. సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!

  3. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  4. SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు