viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!
మన సాక్షి , మహేశ్వరం :
దొంగలలో విచిత్రమైన వారు కూడా ఉంటారు. సిసిటీవీ ఉందని తెలిసి ముఖం కనిపించకుండా కట్టుకొని కష్టపడి దొంగతనానికి వస్తే ఆ దొంగకు నిరాశ కలిగింది. ఇంట్లో ఏమి లేవని సీసీటీవీ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి దొంగ దూరాడు.
ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఆ దొంగకు నిరాశ కలిగింది. దాంతో అతడు సీసీటీవీ వద్ద తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత చివరకు ఇంట్లో నుండి వెళ్తూ ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి 20 రూపాయలు ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద పెట్టి 20 పెట్టి వెళ్ళాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి :
Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!
Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!









