TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రయాణికులకు టికెట్లు పై రాయితీ కల్పిస్తూ అవకాశం కల్పించింది. బెంగళూరు మార్గంలో టికెట్ ధరలు 10 శాతం రాయితీని ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తుంది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసులో రాను పోను ఈ రాయితీ వర్తిస్తుంది. ఆర్టీసీ రాయితీ వల్ల ఒక్కొక్క ప్రయాణికుడికి 100 రూపాయల నుంచి 160 రూపాయలు ఆదా అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త!!
బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీని #TGSRTC యాజమాన్యం కల్పిస్తోంది.
బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 17, 2025
MOST READ :









