Breaking Newsజాతీయం
LPG : వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ గడువు ఆగస్టు 16వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.

LPG : వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ గడువు ఆగస్టు 16వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా ఆయిల్ కంపెనీలు ఆగస్టు 23వ తేదీ వరకు గడువును పెంచాయి. సందర్భంలో గ్యాస్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలో ఉండడం.. సర్వర్ ప్రాబ్లం వల్ల ఆలస్యం కావడంతో ఆయిల్ కంపనీలు ఈనెల 23వ తేదీ గడువు పెంచాయి.
MOST READ :
- బోనాల పండుగలో అపశృతి.. ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఒకవ్యక్తి మృతి..!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పోచారం.. హాట్ టాపిక్.. | CM REVANTH REDDY MEETS POCHARAM
- Nalgonda : నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తోంది.. అభివృద్ధిపై చర్చకు భూపాల్ రెడ్డి సవాల్..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో దంపతుల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..!









