Browsing Category
సూర్యాపేట జిల్లా
Suryapet : తెలంగాణాలోనే ఫ్రెండ్లి పోలీస్
తెలంగాణాలోనే ఫ్రెండ్లి పోలీస్
సురక్ష ర్యాలీ నీ పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట , మనసాక్షి
యావత్ భారతదేశంలో ఫ్రెండ్లి పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణా లోనే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్…
Read More...
Read More...
మునగాల : డివైడర్ ను ఢీ కొట్టిన కారు
డివైడర్ ను ఢీ కొట్టిన కారు
మునగాల , మనసాక్షి
కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన మండల పరిధిలోని మాధవరం గ్రామంలో చోటుచేసుకుంది.
మాధవరం గ్రామంలో జాతీయ రహదారి 65పై విజయవాడ నుండి హైదరాబాద్ వైపు…
Read More...
Read More...
సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సవాల్.. ఏంటో చూద్దాం.. !
సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ ఏంటో చూద్దాం.. !
సూర్యాపేట, మన సాక్షి :
తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి ని మీ నేత, ప్రధాని మోడీ సొంతరాష్ట్రం, 25 సంవత్సరాలుగా బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్…
Read More...
Read More...
సూర్యాపేట | కాంగ్రెస్ ది కొంగ జపం…బిజెపిది దొంగ జపం..!
సూర్యాపేట | కాంగ్రెస్ ది కొంగ జపం...బిజెపిది దొంగ జపం..!
సూర్యాపేట , మనసాక్షి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా,బిజెపి దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆ రెండు పార్టీల ధోరణి పై…
Read More...
Read More...
సూర్యాపేట : మినీ ట్యాంక్ బండ్ మధ్యలో.. పుట్టినరోజు, పెళ్లిరోజు శుభకార్యాలు జరుపుకునేలా ఏర్పాట్లు..!
సూర్యాపేట : మినీ ట్యాంక్ బండ్ మధ్యలో.. పుట్టినరోజు, పెళ్లిరోజు శుభకార్యాలకు ఏర్పాట్లు..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాన్క్ బండ@సద్దుల చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు…
Read More...
Read More...
మహనీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం – మందకృష్ణ మాదిగ
మహనీయుల విగ్రహాల ఏర్పాటు అభినందనీయం
- మందకృష్ణ మాదిగ
మునగాల, మనసాక్షి
దేశం కోసం, దేశ అభివృద్ధికి, పేద బడుగు బలహీనవర్గాలు, సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పాటుపడి తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను, త్యాగధనులను స్మరించుకుంటూ వారి…
Read More...
Read More...
రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీ పోటీలు ప్రారంభం
మఠంపల్లి , మన సాక్షి:
మఠంపల్లిలోని మాన్ ఫోర్ట్ స్కూల్ గ్రౌండ్లో జూనియర్ బాల బాలికల రగ్బీ పోటీలు అట్టహాసంగా బుధవారం ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలలో సూర్యాపేట, మెదక్, హైదరాబాద్,…
Read More...
Read More...
వడదెబ్బకు గురై డివైఎఫ్ఐ నాయకులు మృతి
వడదెబ్బకు గురై డివైఎఫ్ఐ నాయకులు మృతి
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెందిన డివైఎఫ్ఐ నాయకులు జూలూరు దిలీప్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంనికి, గురై హైదరాబాదులో వైద్యం పొందుతూ మంగళవారం రాత్రి మృతి…
Read More...
Read More...
సూర్యాపేట : వచ్చే ఎన్నికల్లో మహిళలు బీజేపీ ని ఆశీర్వదించాలి
వచ్చే ఎన్నికల్లో మహిళలు బీజేపీ ని ఆశీర్వదించాలి
సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట, మనసాక్షి
వచ్చే ఎన్నికల్లో మహిళలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పాటు కు కృషి చేయాలని బి జె పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని…
Read More...
Read More...
Kodada | కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
Kodada | కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
కోదాడ , మనసాక్షి :
విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సాధన కొరకు నిరంతరం కృషి చేయాలని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు.
మంగళవారం కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల…
Read More...
Read More...