Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!

Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమ సంబంధం అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వచ్చింది. మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన బనావత్ జాను (40) అదే గ్రామానికి చెందిన ఓ యువతీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో ఆమె కుమారుడు సతీష్, కూతురు నాగమణి కలిసి బండరాయితో మోది హత్య చేశారు.

కాగా మృతుడి తమ్ముడు బాణావత్ కృష్ణ కు ఈ నెల 28వ తేదీన జాను చనిపోయి ఉన్నాడని ఇంట్లో వాసన వస్తుందని వారే ఫోన్ చేయడంతో వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి నాగమణి, సతీష్ ల పై ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LATEST UPDATE : 

Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!

Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!

GURUKULA : గురుకుల పాఠశాలలో దారుణం, విద్యార్థులపై ఎలుకల దాడి.. విద్యార్థి సంఘాల ఆగ్రహం.! 

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

మరిన్ని వార్తలు