రోడ్డు ప్రమాద బాధితుడు మృతి

రోడ్డు ప్రమాద బాధితుడు మృతి
మాడ్గుల: మనసాక్షి:
మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద భాదితుడు ఉడుతల కృష్ణయ్య గౌడ్ (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
మృతుడు కృష్ణయ్యగౌడ్ ఈనెల 21వ తేదీన ఆమనగల్ బస్టాండ్ లోకి నడుచుకుంటూ వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.
ALSO READ :
- Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
- సూర్యాపేట : మై హోమ్స్ సిమెంట్స్ లో ప్రమాదం.. ఆరుగురు మృతి ..!
- Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
- TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!